నాగభైరవ సాహిత్య పీఠం నవలల పోటీ ఫలితాలు
ABN , First Publish Date - 2021-08-02T09:55:45+05:30 IST
నాగభైరవ సాహిత్య పీఠం, ఒంగోలు నిర్వహించిన నవలల పోటీ 2020లో ప్రథమ బహుమతికి...
నాగభైరవ సాహిత్య పీఠం, ఒంగోలు నిర్వహించిన నవలల పోటీ 2020లో ప్రథమ బహుమతికి ‘ఎడారిపూలు’ (సలీం), ద్వితీయ బహుమతికి ‘కోటిన్నొక్కడు’ (చేతన వంశీ) నవలలు ఎంపిక య్యాయి. పరిశోధనల పోటీ 2021లో ప్రథమబహుమతికి ‘గాథాసప్తశతి-సౌందర్య గాథ’ (అనుపాటి సుబ్బారాయుడు), ద్వితీయ బహుమతికి ‘దీర్ఘ కవితా వికాసం’ (పెళ్ళూరు సునీల్) రచనలు ఎంపిక య్యాయి. నాటక పురస్కారాన్ని జరుగుల రామారావు, ఆత్మీయ పురస్కారాన్ని చిన్ని నారాయణరావు స్వీకరిస్తారు. అవార్డు ప్రధానం ఆగస్టు 15 న ఒంగోలులోని నాగభైరవ అకాడమీలో జరుగుతుంది.
నాగభైరవ ఆదినారాయణ