రాజమండ్రిలో 10 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్
ABN , First Publish Date - 2021-05-14T17:35:00+05:30 IST
రాజమండ్రి: ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రాజమండ్రిలో సైతం కరోనా
రాజమండ్రి: ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రాజమండ్రిలో సైతం కరోనా మరణాలు పెరుగుతున్నాయి. రాజోలు మండలం తాటిపాక, జగ్గన్నపేటలో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. కరోనా విలయ తాండవంలో 10 రోజులు పాటు సంపూర్ణ లాక్ డౌన్ పాటించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది.