ఏపీలో మరో వివాదం.. బీజేపీ నేతల ఆందోళన

ABN , First Publish Date - 2021-01-17T22:27:28+05:30 IST

ప్రసిద్ధి చెందిన దేవాలయంలో మరో వివాదం చోటుచేసుకుంది. కదిరిలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన

ఏపీలో మరో వివాదం.. బీజేపీ నేతల ఆందోళన

అనంతపురం: ప్రసిద్ధి చెందిన దేవాలయంలో మరో వివాదం చోటుచేసుకుంది. కదిరిలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బలిపీఠాన్ని తొలగించే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ ఆరోపించింది. రోడ్ల విస్తరణ పేరుతో అధికారులు తొలగించాలని ప్రయత్నించడం సిగ్గుచేటు అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం, కొందరు అధికారులు రోజు ఏదో ఒక హిందు దేవాలయాల విషయంలో ఉద్ధేశపూర్వకంగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. హిందు ధర్మం మీద దాడి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అంటూ బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-01-17T22:27:28+05:30 IST