బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ ఆందోళన

ABN , First Publish Date - 2021-12-01T01:37:40+05:30 IST

జిల్లాలోని పంచాయతీ రాజ్‌శాఖ కార్యాలయం దగ్గర

బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ ఆందోళన

చిత్తూరు: జిల్లాలోని పంచాయతీ రాజ్‌శాఖ కార్యాలయం దగ్గర కాంట్రాక్టర్ గోవిందస్వామి ఆందోళన చేశాడు. మూడేళ్లు గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదంటూ బాధితుడు ఆరోపిస్తున్నాడు. బిల్లులు చెల్లించకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బాధితుడు హెచ్చరించాడు. 



Updated Date - 2021-12-01T01:37:40+05:30 IST