రాజన్న సిరిసిల్లలో గిరిజనుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2021-06-30T01:22:42+05:30 IST

జిల్లాలోని వీర్నపల్లిలో గిరిజనుల మధ్య ఘర్షణ జరిగింది. నూతన పంచాయతీ

రాజన్న సిరిసిల్లలో గిరిజనుల మధ్య ఘర్షణ

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వీర్నపల్లిలో గిరిజనుల మధ్య ఘర్షణ జరిగింది. నూతన పంచాయతీ ఏర్పాటుతో బావుసింగ్ తండాకు పోడు భూమి వచ్చింది. అయితే ఆ భూమి కోసం బాబాయ్ చెరువు తండా వాసులు ఆందోళన చేశారు. దీంతో రెండు తండాల గిరిజనులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో వీర్నపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Updated Date - 2021-06-30T01:22:42+05:30 IST