వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణ

ABN , First Publish Date - 2021-07-04T03:23:21+05:30 IST

జిల్లాలోని పెదకూరపాడు మండలంలో గల కంభంపాడులో వైసీపీ, టీడీపీ వర్గీయుల

వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణ

గుంటూరు: జిల్లాలోని పెదకూరపాడు మండలంలో గల కంభంపాడులో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.  ఆరుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేసారు. టీడీపీ నేతలు ఇచ్చే ఫిర్యాదులను తీసుకోవటానికి పోలీసులు నిరాకరించారు.  పీఎస్‌ ఎదుట మహిళల ఆందోళన చేసారు. 

Updated Date - 2021-07-04T03:23:21+05:30 IST