కాంగ్రెస్ నాయకుడు ఎస్పీ గోయల్ కన్నుమూత

ABN , First Publish Date - 2020-08-14T17:57:51+05:30 IST

కాంగ్రెస్ నాయకుడు, ఘజియాబాద్ మాజీ ఎంపీ సురేద్రప్రకాష్ గోయల్ శుక్రవారం కన్నుమూశారు....

కాంగ్రెస్ నాయకుడు ఎస్పీ గోయల్ కన్నుమూత

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకుడు, ఘజియాబాద్ మాజీ ఎంపీ సురేద్రప్రకాష్ గోయల్ శుక్రవారం కన్నుమూశారు. కొవిడ్ -19 బారిన పడిన  గోయల్ కు కొవిడ్ -19 పాజిటివ్ అని రిపోర్టులో వచ్చింది. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మాజీ ఎంపీ ఎస్పీ గోయల్ మృతికి కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

Updated Date - 2020-08-14T17:57:51+05:30 IST