‘త్వరలో బూత్ స్థాయి నుంచి అన్ని కమిటీలను నియమిస్తాం’

ABN , First Publish Date - 2020-09-23T20:26:37+05:30 IST

‘త్వరలో బూత్ స్థాయి నుంచి అన్ని కమిటీలను నియమిస్తాం’

‘త్వరలో బూత్ స్థాయి నుంచి అన్ని కమిటీలను నియమిస్తాం’

హైదరాబాద్: ఏపీకి కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని  ఏపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఉమెన్ చాందీ అన్నారు. ఉత్తరాఖండ్ తరహా ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూపీఏ నిర్ణయాన్ని అమలు చేయకుండా ఆరేళ్లుగా మోదీ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. న్యాయవ్యవస్థపై ఏపీ ప్రభుత్వ తీరు బాధాకరమన్నారు. ఏపీలో బూత్ స్థాయి నుంచి  కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తామన్నారు. త్వరలో బూత్ స్థాయి నుంచి అన్ని కమిటీలను నియమిస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-23T20:26:37+05:30 IST