బీజేపీ మేనిఫెస్టో ఓ చిత్తు కాగితం: ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
ABN , First Publish Date - 2021-10-27T22:37:40+05:30 IST
జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ
కరీంనగర్: జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో ఓ చిత్తు కాగితంతో సమానమని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ హుజురాబాద్కు ఏమీ చేయలేదని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ మోసపూరిత మాటలను నమ్మొద్దని ప్రజలను ఎమ్మెల్యే శ్రీధర్బాబు కోరారు.