పలువురు కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-05T15:08:04+05:30 IST

విజయవాడ: పలువురు కాంగ్రెస్ నేతలను విజయవాడలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

పలువురు కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్

విజయవాడ: పలువురు కాంగ్రెస్ నేతలను విజయవాడలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ శనివారం సీఎం జగన్‌ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. అయితే అపాయింట్‌మెంట్ ఇవ్వకపోగా తమను ఎలా గృహ నిర్భంధం చేస్తారంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా సీఎం జగన్‌ను కలిసి అమరావతి విషయంపై, ప్రజా సమస్యలపై  కాంగ్రెస్ నేతలు చర్చిస్తామన్నారు.

Updated Date - 2020-12-05T15:08:04+05:30 IST