19 నుంచి కల్లాల్లోకి కాంగ్రెస్

ABN , First Publish Date - 2021-11-19T03:04:14+05:30 IST

రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనుగోలు

19 నుంచి కల్లాల్లోకి కాంగ్రెస్

హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాలని కోరుతూ 19 నుంచి కల్లాల్లోకి కాంగ్రెస్ అనే పేరుతో రైతులను నాయకలు సందర్శించనున్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లాలో ధాన్యం కల్లాలను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అలాగే ఆయా జిల్లాల్లో ధాన్యం కేంద్రాలకు సీనియర్ కాంగ్రెస్ నేతలు వెళ్లి సమస్యలను తెలుసుకుంటారు. చివరి ధాన్యం గింజ కొనే వరకు రైతుల పక్షాన పోరాటానికి కాంగ్రెస్ సిద్ధమైంది.  



Updated Date - 2021-11-19T03:04:14+05:30 IST