వారి పట్ల టీడీపీది నాటకం...వైసీపీది బూటకం: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2020-05-28T23:11:18+05:30 IST
తెలుగు మీడియం రద్దు మూర్ఖత్వానికి పరాకాష్ట అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. తల్లిదండ్రుల కమిటీలు, తల్లులు తెలుగు వద్దన్నారనడం బోగస్ అని చెప్పారు.
అమరావతి: తెలుగు మీడియం రద్దు మూర్ఖత్వానికి పరాకాష్ట అని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. తల్లిదండ్రుల కమిటీలు, తల్లులు తెలుగు వద్దన్నారనడం బోగస్ అని చెప్పారు. సీఎం జగన్కు ఇంగ్లిష్పై మోజు ఉంటే...తన పత్రిక, చానెల్ను ఇంగ్లిష్లోకి మార్చుకోవాలని సూచించారు. బీసీల పట్ల టీడీపీది నాటకం... వైసీపీది బూటకమన్నారు.