కాంగ్రెస్‌ పార్టీ పూర్వ వైభవానికి కృషి

ABN , First Publish Date - 2021-03-03T05:31:43+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీకి పూ ర్వవైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు ముందుకు సాగాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతిప్రకాశం పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ పూర్వ వైభవానికి కృషి
సభలో మాట్లాడుతున్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతిప్రకాశం

నాగులుప్పలపాడు(ఒంగోలురూరల్‌), మార్చి 2: కాంగ్రెస్‌ పార్టీకి పూ ర్వవైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు ముందుకు సాగాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీపతిప్రకాశం పిలుపునిచ్చారు. మంగళవారం నాగు లుప్పలపాడులో పార్టీ మండలస్థాయి సమావేశం జరిగగింది. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ, టీడీపీల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నా యకులు, కార్యకర్తలు బయటకు రావాలని కోరారు. కార్యక్రమంలో  వి.రా జగోపాల్‌రెడి, నన్నూరి సీతారామాంజనేయులు, స్వర్ణ క్రిష్టయ్య, కోరె సు రేంద్ర, చుండూరి శ్రీరామూర్తి, నున్నా ఆంజనేయులు, కొప్పల సుబ్బారావు, టి.సుబ్బారావు, వసంతరాయుడు, యలమదారెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-03-03T05:31:43+05:30 IST