రాజ్భవన్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
ABN , First Publish Date - 2020-11-26T20:29:46+05:30 IST
రాజ్భవన్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
హైదరాబాద్: రాజ్భవన్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు. అనంతరం రాజ్భవన్ ఉద్యోగుల చేత రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా రాజ్యాంగ నిర్మాణ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆమె స్మరించుకున్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కకూ కృషి చేయాలని, అలాగే పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.