కాలనీ అభివృద్ధికి సహకరిస్తా : ఎమ్మెల్యే మాగంటి
ABN , First Publish Date - 2020-09-26T09:52:02+05:30 IST
మధురానగర్తో తనకు ఎంతో అను బంధం ఉంది అనీ, ఆ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
పంజాగుట్ట, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): మధురానగర్తో తనకు ఎంతో అను బంధం ఉంది అనీ, ఆ కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఇటీ వలే నూతనంగా ఎన్నికైన మధురానగర్ సంక్షే మ సమితి అధ్యక్షుడు కే.విశ్వప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఎంసి. శేషాచారి, ఉపాధ్యక్షుడు కళ్యాణ్చక్రవర్తి, కోశాధికారి వి.సుష్మ శుక్రవారం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్యే మాగంటిని కలిశారు. కాలనీలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.