జిల్లాలో 70 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-05-10T05:06:12+05:30 IST
జిల్లాలో 70 కరోనా కేసులు
వరంగల్ రూరల్ కల్చరల్, మే 9: జిల్లాలో ఆదివా రం 252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇందు లో 70 మందికి పాజిటివ్ వచ్చింది. దామెర మండలం లో ఇద్దరు మృతి చెందారు. నర్సంపేటలో 22, మేడపల్లి లో 12, సంగెంలో 11, నల్లబెల్లిలో ఏడు, చెన్నారావుపేట లో ఆరు, దామెరలో ఐదు, నడికూడ, గీసుగొండలో మూడేసి చొప్పున, దుగ్గొండిలో ఒక కేసు నమోదైంది. జిల్లాలోని పలు చోట్ల కరోనా టెస్టులు నిర్వహించలేదు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ వేయలేదు.