ఏబీఎన్ ఎఫెక్ట్..కరోనా కలకలంపై స్పందించిన అధికారులు

ABN , First Publish Date - 2020-03-29T17:02:01+05:30 IST

ఏబీఎన్ ఎఫెక్ట్..కరోనా కలకలంపై స్పందించిన అధికారులు

ఏబీఎన్ ఎఫెక్ట్..కరోనా కలకలంపై స్పందించిన అధికారులు

మహబూబాబాద్: కరోనా కలకలంపై  అధికారయంత్రాంగం స్పందించింది. కరోనాతో నిన్న హైదరాబాద్‌లో మరణించిన వృద్దుడితో తిరిగిన వారి ఇంటి పరిసరాల్లో స్ప్రే కొట్టారు. అలాగే వారితో కలిసి తిరిగిన వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. నిన్న ఖైరతాబాద్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 74 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. 

Updated Date - 2020-03-29T17:02:01+05:30 IST