మరో 58 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-11-26T06:17:09+05:30 IST

జిల్లాలో బుధవారం మరో 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి

మరో 58 కరోనా కేసులు

జిల్లాలో 58,383కు చేరిన బాధితుల సంఖ్య

విశాఖపట్నం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం మరో 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 58,383కు చేరాయి. వీరిలో వైరస్‌ నుంచి 56,794 మంది కోలుకోగా, మరో 1085 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కరోనా బారినపడి 504 మంది మృతి చెందారు. 


Updated Date - 2020-11-26T06:17:09+05:30 IST