నిర్మల్ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా
ABN , First Publish Date - 2021-04-14T23:47:50+05:30 IST
జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు
నిర్మల్: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భైంసా డివిజన్లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 141 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.