15 కరోనా కేసుల నమోదు
ABN , First Publish Date - 2021-05-14T04:48:37+05:30 IST
మండలంలో గురువారం 15 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. సీతారామపురం పంచాయతీలో 4, బాలాయపల్లి 8,
సీతారామపురం, మే 13 : మండలంలో గురువారం 15 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. సీతారామపురం పంచాయతీలో 4, బాలాయపల్లి 8, పబ్బులేటిపల్లి, ఓగూరువాండ్లపల్లి, నెమళ్లదిన్నె గ్రామాల్లో ఒక్కొక్కటి నమోదయ్యాయన్నారు. గురువారం మండల వ్యాప్తంగా 30 మందికి సెకండ్ డోసు టీకాను వేశామన్నారు.