భారత్లో కొత్తగా 34,403 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-09-17T17:04:42+05:30 IST
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 34,403 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 34,403 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 37,950 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 3,39,056గా ఉంది. అలాగే దేశ వ్యాప్తంగా మొత్తం 3,25,98,424 కరోనా కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో 77.24 కోట్ల మంది టీకా తీసుకున్నారు.