Delhi: దేశంలో కొత్తగా 45వేల కరోనా కేసులు నమోదు..

ABN , First Publish Date - 2021-08-29T16:45:20+05:30 IST

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 45,083 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 460 మంది మృతి చెందారు. గడిచిన

Delhi: దేశంలో కొత్తగా 45వేల కరోనా కేసులు నమోదు..

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 45,083 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 460 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో వచ్చిన కేసులతో కలిపి దేశంలో మొత్తం 3,26,95,030కి చేరుకుంది. కరోనా బారినపడి ఇప్పటి వరకు మొత్తం 4,37,830 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం 3,68,558 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుంచి 3.18 కోట్ల మంది రికవరీ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‎లో వెల్లడించింది.

Updated Date - 2021-08-29T16:45:20+05:30 IST