కర్నూలు జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-03-30T20:27:58+05:30 IST

జిల్లాలోని శ్రీశైలం మండలం సున్నిపెంటలో కరోనా వైరస్ కలకలం రేగింది.

కర్నూలు జిల్లాలో కరోనా కలకలం

కర్నూలు: జిల్లాలోని శ్రీశైలం మండలం సున్నిపెంటలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఇద్దరికి కరోన్ సోకిందనే అనుమానంతో అధికారులు వారిని కర్నూలు క్వారంటైన్‌కు తరలించారు. అలాగే మద్దికెర మండలం అగ్రహారానికి చెందిన వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. ఈ ముగ్గురు ఇటీవలే ఢిల్లీ వెళ్లి మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. 

Updated Date - 2020-03-30T20:27:58+05:30 IST