కట్టడితోనే కరోనా నిర్మూలన

ABN , First Publish Date - 2020-04-09T10:45:58+05:30 IST

కట్టుదిట్టమై న చర్యలతోనే కరోనా వైరస్‌ నిర్మూలన సాధ్యమవుతుంద ని నాగర్‌కర్నూల్‌ ఎంపీ

కట్టడితోనే కరోనా నిర్మూలన

నాగర్‌కర్నూల్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : కట్టుదిట్టమై న చర్యలతోనే కరోనా వైరస్‌ నిర్మూలన సాధ్యమవుతుంద ని నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు అన్నారు. రె డ్‌జోన్‌గా ప్రకటించిన నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని ప లు వార్డులలో బుధవారం ఆయన కలెక్టర్‌ ఈ.శ్రీధర్‌, ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో కలిసి పర్యటించారు. రెడ్‌జోన్‌ పరిధిలో నివసిస్తున్న కాలనీవాసులంతా ప్రభుత్వ యం త్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - 2020-04-09T10:45:58+05:30 IST