12 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-12-06T06:25:52+05:30 IST

జిల్లాలో కొత్తగా మరో 12 మందికి కరోనా సోకినట్టు అధికారులు ఆదివారం ప్రకటించారు. కొత్త మరణాలు నమోదు కాలేదు.

12 మందికి కరోనా

అనంతపురం వైద్యం, డిసెంబరు5: జిల్లాలో కొత్తగా మరో 12 మందికి కరోనా సోకినట్టు అధికారులు ఆదివారం ప్రకటించారు. కొత్త మరణాలు నమోదు కాలేదు.  ఇప్పటి వరకు జిల్లాలో 158086 మంది కరోనా బారిన పడ్డారు. ఇం దులో 1093 మంది మరణించగా 156913 మంది ఆరోగ్యంగా కో లుకున్నారు. ప్రస్తుతం 80 మంది  చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల పాజిటివ్‌ కేసులు, చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో కొంత ఆందోళన కలుగుతోంది. 

Updated Date - 2021-12-06T06:25:52+05:30 IST