ఎనిమిది మందికి కరోనా
ABN , First Publish Date - 2021-10-25T06:28:07+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో ఎనిమిది మంది కరోనా బారిన పడినట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు.
అనంతపురం వైద్యం, అక్టోబరు24: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో ఎనిమిది మంది కరోనా బారిన పడినట్టు అధికారులు ఆదివారం వెల్లడించారు. మరణాలు నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 157805 మంది కరోనా బా రిన పడ్డారు. ఇందులో 156641 మంది ఆరోగ్యంగా కోలుకోగా 1093 మంది మరణించారు. ప్రస్తుతం 71 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.