ఏడుగురికి కరోనా

ABN , First Publish Date - 2021-10-15T06:44:51+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో ఏడుగురు కరోనా బారిన పడినట్టు అధికారులు గురువా రం వెల్లడించారు.

ఏడుగురికి కరోనా

అనంతపురం వైద్యం, అక్టోబరు14: జిల్లాలో  గడిచిన 24 గంటల్లో మరో ఏడుగురు కరోనా బారిన పడినట్టు అధికారులు గురువా రం వెల్లడించారు. కొత్త మరణాలు నమోదు కాలేదు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య  157716కి చే రింది. ఇందులో 156562 మంది ఆరోగ్యంగా కోలు కున్నా రు. 1093మంది మరణించగా, ప్రస్తుతం 61 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-10-15T06:44:51+05:30 IST