కరోనా గ్రాఫ్ పెరుగుతోంది.. తగ్గడం లేదు
ABN , First Publish Date - 2020-08-14T06:23:33+05:30 IST
దేశంలో కరోనా గ్రాఫ్ పెరుగుతోంది.. తగ్గడం లేదు. కేసులు 24 లక్షలకు చేరుకున్నా.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో పరిస్థితి మెరుగ్గానే ఉందని ప్రధాని మోదీ అంటున్నారు. మరి ‘పరిస్థితి క్షీణించింది’ అని ప్రధాని భావించాలంటే...
దేశంలో కరోనా గ్రాఫ్ పెరుగుతోంది.. తగ్గడం లేదు. కేసులు 24 లక్షలకు చేరుకున్నా.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో పరిస్థితి మెరుగ్గానే ఉందని ప్రధాని మోదీ అంటున్నారు. మరి ‘పరిస్థితి క్షీణించింది’ అని ప్రధాని భావించాలంటే మన దేశంలో ఎన్ని కొవిడ్ కేసులు నమోదు కావాలో!
- రాహుల్గాంధీ, కాంగ్రెస్ నేత