నల్గొండ జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2020-03-26T18:41:27+05:30 IST

జిల్లాలోని నేరడిగొమ్మ మండలం, మెగావత్‌తండాలో కరోనా వైరస్ కలకలం..

నల్గొండ జిల్లాలో కరోనా కలకలం

నల్గొండ: జిల్లాలోని నేరడిగొమ్మ మండలం, మెగావత్‌తండాలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఈనెల 13న దుబాయ్‌ నుంచి ఓ వ్యక్తి వచ్చారు. ఆయనకు, అతని సోదరుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారిని హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

Updated Date - 2020-03-26T18:41:27+05:30 IST