ఏపీలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
ABN , First Publish Date - 2022-01-27T00:05:02+05:30 IST
ఏపీలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 13,618 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 9 మంది మృతి చెందారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 22,22,573కి కరోనా కేసులు చేరగా, కరోనా వైరస్ తో 14,570 మంది మరణించారు. రాష్ట్రంలో 1,06,318 కరోనా యాక్టివ్ కేసులు వుండగా, 21,01,685 మంది రికవరీ అయ్యారు.