ఏపీలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

ABN , First Publish Date - 2022-01-27T00:05:02+05:30 IST

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

ఏపీలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

అమరావతి: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 13,618 కరోనా కేసులు నమోదు కాగా,  కరోనా వైరస్ తో  9 మంది మృతి చెందారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు 22,22,573కి కరోనా కేసులు చేరగా, కరోనా వైరస్ తో 14,570 మంది మరణించారు.  రాష్ట్రంలో 1,06,318 కరోనా యాక్టివ్‌ కేసులు వుండగా, 21,01,685 మంది రికవరీ అయ్యారు. 

Updated Date - 2022-01-27T00:05:02+05:30 IST