తణుకు కోవిడ్ కేర్ సెంటర్లో కరోనా రోగి మృతి

ABN , First Publish Date - 2020-08-05T20:19:57+05:30 IST

తణుకు కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు బుధవారం మృతి చెందాడు.

తణుకు కోవిడ్ కేర్ సెంటర్లో కరోనా రోగి మృతి

ప.గో.జిల్లా: తణుకు కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు బుధవారం మృతి చెందాడు. నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి చెందిన బాధితుడిని నిన్న రాత్రి ఆసుపత్రికి తరలించారు. బాధితుడు వచ్చినప్పటి నుంచి అస్వస్థతతో బాధపడుతున్నా.. కనీసం అధికారులు, సిబ్బంది పట్టించుకోలేదని తోటి బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-05T20:19:57+05:30 IST