కళ్యాణదుర్గంలో రోడ్డుపై కరోనా రోగి.. పట్టించుకొని అధికారులు

ABN , First Publish Date - 2020-07-06T02:32:02+05:30 IST

కళ్యాణదుర్గంలో రోడ్డుపై కరోనా రోగి.. పట్టించుకొని అధికారులు

కళ్యాణదుర్గంలో రోడ్డుపై కరోనా రోగి.. పట్టించుకొని అధికారులు

అనంతపురం: కరోనా రోగుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణదుర్గంలో కరోనా వచ్చిన వారిని అధికారులు నిర్లక్ష్యంగా రోడ్డుపై ఎలా ఉంచుతారని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లికి చెందిన యువతిని అధికారులు కళ్యాణదుర్గంకి రమ్మనడంతో యువతి వచ్చిందన్నారు. ఆ యువతిని ఇంతవరకు కోవిడ్ సెంటర్ కు తరలించకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కళ్యాణదుర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగుళూరు నుంచి వారం రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన యువతికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-07-06T02:32:02+05:30 IST