పదో తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-08-28T02:16:27+05:30 IST

జిల్లాలోని పమిడిముక్కల మండలం ఆగినపర్రు జిల్లాపరిషత్ పాఠశాలలో

పదో తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్

కృష్ణా: జిల్లాలోని పమిడిముక్కల మండలం ఆగినపర్రు జిల్లాపరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో పాఠశాలలోని మిగితా విద్యార్థులకు కరోనా పరీక్షలను విద్యాశాఖ అధికారులు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులను హోమ్ ఐసోలేషన్‌కు పంపించి వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. స్కూల్‌ను ఉపాధ్యాయులు శానిటైజేషన్‌ చేయించారు. 

Updated Date - 2021-08-28T02:16:27+05:30 IST