ఎమ్మిగనూరులో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-07-10T14:09:07+05:30 IST
కర్నూలు: ఎమ్మిగనూరులో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఒక్క రోజులో 30 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కర్నూలు: ఎమ్మిగనూరులో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఒక్క రోజులో 30 కరోన పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కరోనాతో నలుగురు మరణించగా.. కరోనా కేసులు 79 కి చేరాయి. కరోనా పాజిటివ్ కేసులు ఉన్న కాలనీలలో బారికేడ్లు ఏర్పాటు చేసి మునిసిపాలిటీ కమిషినర్ రఘునాథ్ రెడ్డి కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు.