హైకోర్టు చీఫ్ జస్టిస్కి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2022-01-05T00:50:02+05:30 IST
రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు
హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మకు కరోనా పాజిటివ్గా తేలింది. అలాగే చీఫ్ జస్టిస్తో పాటు రిజిస్ట్రార్ జనరల్ నాగార్జునకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో తమను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాలని వారు కోరారు.