భారత్‌లో 48.19 శాతానికి చేరుకున్న రికవరీ రేట్

ABN , First Publish Date - 2020-06-01T22:50:37+05:30 IST

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటోన్న వారి శాతం 48.19 శాతానికి చేరుకుంది.

భారత్‌లో 48.19 శాతానికి చేరుకున్న రికవరీ రేట్

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటోన్న వారి శాతం 48.19 శాతానికి చేరుకుంది. గడచిన 24 గంటల్లో 8,392 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 230 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,90,535 మందికి కరోనా సోకింది. 91,819 మంది కోలుకున్నారు. 93,322 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో ఇప్పటివరకూ 5,394 మంది చనిపోయారు. దేశంలో మరణాల రేటు అతి తక్కువగా 2.8 శాతానికి చేరుకుంది.  

Updated Date - 2020-06-01T22:50:37+05:30 IST