ఎంత చెప్పినా చెవికెక్కదే!

ABN , First Publish Date - 2021-05-14T04:47:45+05:30 IST

కరోనా ప్రతిఒక్కరూ స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పదేపదే చెపుతున్నా ప్రజల చెవికెక్కడంలేదు. గురువారం ఉదయగిరి పట్టణంలోని

ఎంత చెప్పినా చెవికెక్కదే!
రేషన్‌ పంపిణీ వాహనం దగ్గర గుంపుగా లబ్ధిదారులు

ఉదయగిరి రూరల్‌, మే 13: కరోనా ప్రతిఒక్కరూ స్వీయ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పదేపదే చెపుతున్నా ప్రజల చెవికెక్కడంలేదు. గురువారం ఉదయగిరి పట్టణంలోని దిలావర్‌భాయ్‌వీధికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే వాహనం వచ్చింది. సరుకుల కోసం లబ్ధిదారులు ఎగబడ్డారే తప్ప కొవిడ్‌ నిబంధనలు ఏ మాత్రం పాటించలేదు. కొందరికి మాస్కు లేదు. భౌతికదూరానికి రాంరాం చెప్పారు. 

Updated Date - 2021-05-14T04:47:45+05:30 IST