112 మందికి కరోనా వ్యాక్సినేషన్
ABN , First Publish Date - 2021-03-02T04:49:28+05:30 IST
60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటి ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి సోమవారం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 91మంది, రష్ ఆసుపత్రిలో 21మంది టీకా వేయించుకున్నారు.
కామారెడ్డి టౌన్, మార్చి1: 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటి ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి సోమవారం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 91మంది, రష్ ఆసుపత్రిలో 21మంది టీకా వేయించుకున్నారు.