112 మందికి కరోనా వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-03-02T04:49:28+05:30 IST

60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటి ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి సోమవారం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 91మంది, రష్‌ ఆసుపత్రిలో 21మంది టీకా వేయించుకున్నారు.

112 మందికి కరోనా వ్యాక్సినేషన్‌

కామారెడ్డి టౌన్‌, మార్చి1: 60 ఏళ్లు దాటిన వారికి, 45 ఏళ్లు దాటి ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి సోమవారం చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 91మంది, రష్‌ ఆసుపత్రిలో 21మంది టీకా వేయించుకున్నారు. 

Updated Date - 2021-03-02T04:49:28+05:30 IST