శ్రీశైల దేవస్థానం పరిధిలో పెరుగుతున్న కరోనా

ABN , First Publish Date - 2021-04-08T16:40:05+05:30 IST

శ్రీశైల దేవస్థానం పరిధిలో పెరుగుతున్న కరోనా

శ్రీశైల దేవస్థానం పరిధిలో పెరుగుతున్న కరోనా

కర్నూలు: ఏపీలో రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. శ్రీశైలం దేవస్థానం పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు శ్రీశైలం మండలంలో 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రైమరీ కాంటాక్టులను గుర్తించే పనిలో వైద్య సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2021-04-08T16:40:05+05:30 IST