నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం

ABN , First Publish Date - 2021-04-11T23:48:16+05:30 IST

నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం

నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం

నెల్లూరు: జిల్లాలోని రాపూరులో కరోనా కలకలం రేగింది. వేపినాపి ఉన్నత పాఠశాలలో  పది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల వ్యవధిలో 10 మంది విద్యార్థులకు పాజిటివ్ రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలను వెంటనే మూసివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో పూర్తి స్థాయిలో స్యానిటైజ్ చేయంటూ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో రాపురు మండలంలో పాజిటివ్ కేసులు ముప్పైకి చేరాయి. 

Updated Date - 2021-04-11T23:48:16+05:30 IST