పశ్చిమగోదావరి జిల్లాకు 25 వేల కోవిడ్ టీకా డోసులు

ABN , First Publish Date - 2021-04-14T16:25:15+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాకు 25 వేల కోవిడ్ టీకా డోసులు

పశ్చిమగోదావరి జిల్లాకు 25 వేల కోవిడ్ టీకా డోసులు

పశ్చిమగోదావరి: 25 వేల కోవిడ్ టీకా డోసులు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలోని పిహెచ్.సి, యూహెచ్.సి, సివిసిలకు టీకాల సరఫరా చేశారు. గత 4రోజులుగా డోసు నిల్వలు లేక వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగవంతం చేస్తామని వైద్య శాఖ పేర్కొంది. 

Updated Date - 2021-04-14T16:25:15+05:30 IST