ఏపీలో కొత్తగా 111 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-01-27T22:15:05+05:30 IST

ఏపీలో కొత్తగా 111 కరోనా కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 111 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కొత్తగా 111 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌తో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,87,349 కరోనా కేసులు నమోదు కాగా, వైరస్‌తో 7,152 మరణించారు. ఏపీలో 1369 యాక్టివ్ కేసులు ఉండగా 8,78,828 మంది రికవరీ అయ్యారు. అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. 

Updated Date - 2021-01-27T22:15:05+05:30 IST