ఏపీ కరోనా తాజా అప్డేట్
ABN , First Publish Date - 2021-10-16T23:23:29+05:30 IST
ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 332 కరోనా కేసులు కాగా, కరోనా వైరస్ తో ఏడుగురు మరణించారు.
అమరావతి: ఏపీలో కరోనా వైరస్ రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 332 కరోనా కేసులు కాగా, కరోనా వైరస్ తో ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,60,040 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో 14,302 మంది మృతి చెందారు. ఏపీలో 6,193 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా, 20,39,545 మంది రికవరీ అయ్యారు.