ఆరోగ్యశ్రీకార్డుల ద్వారా కార్పొరేట్‌ వైద్యం

ABN , First Publish Date - 2020-06-02T09:58:53+05:30 IST

వైఎ్‌సఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఆంఽధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా 2,079 రోగాలకు

ఆరోగ్యశ్రీకార్డుల ద్వారా కార్పొరేట్‌ వైద్యం

నాయుడుపేట, జూన్‌ 1 : వైఎ్‌సఆర్‌ ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా ఆంఽధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా 2,079 రోగాలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యసేవలు పొందవచ్చని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు.  స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే 9,530 ఆరోగ్యశ్రీ కార్డులను కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఆరోగ్యమిత్ర సుమన్‌ ద్వారా వార్డు సచివాలయాల కార్యదర్శులకు అందజేశారు.  మేనేజర్‌ మహ్మద్‌ఖాదర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-02T09:58:53+05:30 IST