44వ జాతీయ రహదారిపై పత్తి లారీ దగ్ధం

ABN , First Publish Date - 2020-06-05T20:02:55+05:30 IST

కామారెడ్డి: సదాశివనగర్ మండలం దగ్గి గ్రామ శివారులో 44 వ జాతీయ రహదారిపై పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది.

44వ జాతీయ రహదారిపై పత్తి లారీ దగ్ధం

కామారెడ్డి: సదాశివనగర్ మండలం దగ్గి గ్రామ శివారులో 44 వ జాతీయ రహదారిపై పత్తి లోడుతో వెళ్తున్న లారీ దగ్ధమైంది. తెలంగాణ నుంచి పత్తి లారీ కర్ణాటక వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీలోని వ్యక్తులు ప్రమాదం నుంచి తప్పించుకుని క్షేమంగా ఉన్నారు.

Updated Date - 2020-06-05T20:02:55+05:30 IST