మంచిర్యాలలో నకిలీ నోట్ల కలకలం
ABN , First Publish Date - 2021-01-10T08:09:34+05:30 IST
మంచిర్యాలలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. కూరగాయల మార్కెట్లో బోయిని రాజేందర్ అనే యువకుడు నకిలీ కరెన్సీ నోట్లను మార్చేందుకు ప్రయత్నిస్తుండగా వ్యాపారులు పట్టుకొన్నారు.