క్రిమి సంహారక మందు తాగి భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-09-09T14:53:34+05:30 IST
నల్లగొండ: నకిరేకల్ మండలం బొప్పారం గ్రామంలో తమ వ్యవసాయ క్షేత్రం వద్ద క్రిమిసంహారక మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు
నల్లగొండ: నకిరేకల్ మండలం బొప్పారం గ్రామంలో తమ వ్యవసాయ క్షేత్రం వద్ద క్రిమిసంహారక మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు.