క్రిమి సంహారక మందు తాగి భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-09-09T14:53:34+05:30 IST

నల్లగొండ: నకిరేకల్ మండలం బొప్పారం గ్రామంలో తమ వ్యవసాయ క్షేత్రం వద్ద క్రిమిసంహారక మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు

క్రిమి సంహారక మందు తాగి భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం

నల్లగొండ: నకిరేకల్ మండలం బొప్పారం గ్రామంలో తమ వ్యవసాయ క్షేత్రం వద్ద  క్రిమిసంహారక మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు. భర్త మృతి చెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2020-09-09T14:53:34+05:30 IST