విశాఖ ఐఐపీఈ క్యాంపస్కు కోర్టు కేసు ఆటంకం
ABN , First Publish Date - 2021-08-12T00:03:41+05:30 IST
విశాఖ ఐఐపీఈ క్యాంపస్కు కోర్టు కేసు ఆటంకం ఏర్పడింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఢిల్లీ: విశాఖ ఐఐపీఈ క్యాంపస్కు కోర్టు కేసు ఆటంకం ఏర్పడింది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. 2019 ఫిబ్రవరిలో ప్రభుత్వం 201 ఎకరాలను కేటాయించింది. 175 ఎకరాలను ఐఐపీఈ క్యాంపస్కు స్వాధీన పరచగా, మిగిలిన 26 ఎకరాలపై కోర్టులో కేసు ఉంది.