దేశంలో 115.23 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి

ABN , First Publish Date - 2021-11-19T20:15:01+05:30 IST

దేశంలో శుక్రవారం నాటికి 115.23 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ జరిగనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒకప్రకటనలో తెలిపింది.

దేశంలో 115.23 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి

హైదరాబాద్: దేశంలో శుక్రవారం నాటికి 115.23 కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ జరిగనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒకప్రకటనలో తెలిపింది. గత 24 గంటల్లో 72.94 లక్షల డోస్ లు ఇచ్చినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.28 శాతం వుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,106 కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,26,629గా వుంది. గత 56 రోజులుగా వీక్లీ పాజిటివ్ రేట్ 2 శాతం(0.92శాతం) నమోదైంది.

Updated Date - 2021-11-19T20:15:01+05:30 IST