కొత్తగా 9 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-03-03T07:06:19+05:30 IST

జిల్లాలో మంగళవారం కొత్తగా తొమ్మిది మందికి కరోనా వైరస్‌ సోకింది.

కొత్తగా 9 మందికి కరోనా

ఆంధ్రజ్యోతి, విజయవాడ : జిల్లాలో మంగళవారం కొత్తగా తొమ్మిది మందికి కరోనా వైరస్‌ సోకింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 48,930కి చేరింది. మరణాల సంఖ్య అధికారికంగా 681 వద్ద నిలకడగానే ఉంది. 98 మంది పాజిటివ్‌ బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-03-03T07:06:19+05:30 IST